కాంగ్రెసు ఆలూరు ఎమ్మెల్యే నీరజా రెడ్డిపై అరెస్టు వారంట్
ఆ జంట హత్య కేసులో 11 మంది నిందితులు. వీరిలో 8 మంది కడప జిల్లాకు చెందినవారే. కర్నూలు జిల్లాకు చెందిన ముగ్గురిలో నీరజా రెడ్డి ఒకరు. నీరజారెడ్డి భర్త 2002లో హత్యకు గురయ్యారు. ఆ హత్యలో ప్రభాకర్ రెడ్డిది ప్రధాన పాత్ర అనే అనుమానాలున్నాయి. దానికి ప్రతీకారంగానే నీరజారెడ్డి ప్రభాకర్ రెడ్డిని హత్య చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం నీరజా రెడ్డిని బెంగళూర్ పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్టు చేయవచ్చునని అంటున్నారు.
Comments
Story first published: Wednesday, January 19, 2011, 14:08 [IST]