చిరంజీవి భేటీకి నలుగురు శానససభ్యులు డుమ్మా, వారిపై చర్యలు

కాగా, తెలంగాణకు చెందిన అనిల్, మహేశ్వర్ రెడ్డి చిరంజీవి సమైక్యవాదాన్ని వ్యతిరేకిస్తున్నారు. వీరిలో మహేశ్వర రెడ్డికి పార్టీ నుంచి సమావేశానికి రావాలని ఆహ్వానం కూడా అందలేదని తెలుస్తోంది. ఇదివరకు జరిగిన సమావేశంలో మహేశ్వర రెడ్డి శాసనసభ్యులను చీల్చేందుకు ప్రయత్నించారనే ప్రచారం జరిగింది. కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తరఫున ఆయన మధ్యవర్తిగా వ్యవహరించి ప్రజారాజ్యం శాసనసభ్యులను చీల్చాలని ప్రయత్నించారని చెబుతున్నారు. దీంతో మహేశ్వర రెడ్డిని కావాలనే చిరంజీవి దూరం పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజారాజ్యం ఇప్పటికిప్పుడు చేరే అవకాశాలు లేవని తెలుస్తోంది.
More From
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications