చిరంజీవి భేటీకి నలుగురు శానససభ్యులు డుమ్మా, వారిపై చర్యలు

కాగా, తెలంగాణకు చెందిన అనిల్, మహేశ్వర్ రెడ్డి చిరంజీవి సమైక్యవాదాన్ని వ్యతిరేకిస్తున్నారు. వీరిలో మహేశ్వర రెడ్డికి పార్టీ నుంచి సమావేశానికి రావాలని ఆహ్వానం కూడా అందలేదని తెలుస్తోంది. ఇదివరకు జరిగిన సమావేశంలో మహేశ్వర రెడ్డి శాసనసభ్యులను చీల్చేందుకు ప్రయత్నించారనే ప్రచారం జరిగింది. కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తరఫున ఆయన మధ్యవర్తిగా వ్యవహరించి ప్రజారాజ్యం శాసనసభ్యులను చీల్చాలని ప్రయత్నించారని చెబుతున్నారు. దీంతో మహేశ్వర రెడ్డిని కావాలనే చిరంజీవి దూరం పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజారాజ్యం ఇప్పటికిప్పుడు చేరే అవకాశాలు లేవని తెలుస్తోంది.
More From
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications