నేటినుండి మూడు రోజులపాటు ప్రభుత్వ ఉద్యోగుల పెన్ డౌన్

బీమాతో కూడిన హెల్తు కార్డుల జారీకి సర్కారు మొగ్గు చూపిన ప్రభుత్వం, అర్హతను బట్టి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని అందుకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. అయితే మిగతా డిమాండ్లపై ప్రభుత్వం స్పందించలేదు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్ బీమా ప్రమేయం లేని హెల్తుకార్డుల జారీని ఆమోదించలేదు. దీంతో ఉద్యోగులు తమ ఆందోళనను యథావిదిగా నిర్వహించాలను నిర్ణయించుకున్నారు. బుధ, గురు, శుక్ర మూడు రోజుల పాటు పెన్డౌన్ నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5లక్షలమంది ఉద్యోగులు ఈ ఆందోళనలో పాల్గొననున్నారు.
More From
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications