నేటినుండి మూడు రోజులపాటు ప్రభుత్వ ఉద్యోగుల పెన్ డౌన్

బీమాతో కూడిన హెల్తు కార్డుల జారీకి సర్కారు మొగ్గు చూపిన ప్రభుత్వం, అర్హతను బట్టి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని అందుకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. అయితే మిగతా డిమాండ్లపై ప్రభుత్వం స్పందించలేదు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్ బీమా ప్రమేయం లేని హెల్తుకార్డుల జారీని ఆమోదించలేదు. దీంతో ఉద్యోగులు తమ ఆందోళనను యథావిదిగా నిర్వహించాలను నిర్ణయించుకున్నారు. బుధ, గురు, శుక్ర మూడు రోజుల పాటు పెన్డౌన్ నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5లక్షలమంది ఉద్యోగులు ఈ ఆందోళనలో పాల్గొననున్నారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications