వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతాడు: లగడపాటి
2014 ఎన్నికల వరకు జగన్ కాంగ్రెసులోకి తిరిగి వస్తారని చెప్పారు. సమైక్యాంధ్ర విషయంలో కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదికకే తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. కమిటీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను, అన్ని వర్గాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నివేదిక తయాలు చేశారని, ఆ నివేదికకు కట్టుబడి ఉంటానని చెప్పారు.
Comments
Story first published: Wednesday, January 19, 2011, 15:15 [IST]