ముఖ్యమంత్రి రచ్చబండను అడ్డుకోవద్దు: మల్లు భట్టి విక్రమార్క

ఈనెల 24నుండి ఫిబ్రవరి 12వరకు రాష్ట్రవ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రభుత్వం రేషన్ కూపన్లు అర్హులైన వారికి త్వరలో అందిస్తుందన్నారు. ఉపాధి వేతన దినాలను 100 రోజుల నుండి 125 రోజులకు పెంచడంతో పాటు వేతనాన్ని 90 రూపాయలనుండి 120కి పెంచిందన్నారు. పెన్షన్ లు, పావలా వడ్డీలు, ఇళ్ల మంజూరు తదితర అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. వైయస్ఆర్ అభయహస్తం కింద ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులను గుర్తించమని చెప్పారు.
More From
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications