ముఖ్యమంత్రి రచ్చబండను అడ్డుకోవద్దు: మల్లు భట్టి విక్రమార్క

ఈనెల 24నుండి ఫిబ్రవరి 12వరకు రాష్ట్రవ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రభుత్వం రేషన్ కూపన్లు అర్హులైన వారికి త్వరలో అందిస్తుందన్నారు. ఉపాధి వేతన దినాలను 100 రోజుల నుండి 125 రోజులకు పెంచడంతో పాటు వేతనాన్ని 90 రూపాయలనుండి 120కి పెంచిందన్నారు. పెన్షన్ లు, పావలా వడ్డీలు, ఇళ్ల మంజూరు తదితర అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. వైయస్ఆర్ అభయహస్తం కింద ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులను గుర్తించమని చెప్పారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications