వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భాను కిరణ్ అనుచరులు మన్మోహన్ సింగ్, సుబ్బయ్య అరెస్టు?
మన్మోహన్ సింగ్, సుబ్బయ్యలే భాను కిరణ్ను రాష్ట్ర సరిహద్దులు దాటించారని అనుమానిస్తున్నారు. మన్మోహన్ సింగ్ రివాల్వర్తోనే భాను సూరిని హత్య చేశాడని కూడా ప్రచారం సాగుతోంది. వారిద్దరి ద్వారా భాను కిరణ్ ఆచూకీకి సంబంధించిన కూపీని లాగేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.
Comments
Story first published: Monday, January 24, 2011, 18:22 [IST]