వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం భారత విద్యార్థుల కోసం హెల్ప్లైన్
ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయంలో 1,555 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 95 శాతం మంది భారతీయులే, వారిలోనూ ఆంధ్రప్రదేశ్కు చెందినవారు ఎక్కువగా ఉన్నారు. వీసా నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలపై విశ్వవిద్యాలయాన్ని మూసివేశారు. ఐసిఇ ఆ విశ్వవిద్యాలయానికి షేమ్ యూనివర్సిటీ అని పేరు పెట్టింది.
Comments
Story first published: Saturday, January 29, 2011, 13:59 [IST]