ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం భారత విద్యార్థుల కోసం హెల్ప్లైన్

ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయంలో 1,555 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 95 శాతం మంది భారతీయులే, వారిలోనూ ఆంధ్రప్రదేశ్కు చెందినవారు ఎక్కువగా ఉన్నారు. వీసా నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలపై విశ్వవిద్యాలయాన్ని మూసివేశారు. ఐసిఇ ఆ విశ్వవిద్యాలయానికి షేమ్ యూనివర్సిటీ అని పేరు పెట్టింది.












Click it and Unblock the Notifications