జైబోలో తెలంగాణ సినిమాకు పూలతో సీమాంధ్ర జెఏసి ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు అనవసరంగా తెలంగాణ పేరిట యువతను, విద్యార్థులను రెచ్చగొట్టి వారి ప్రాణాలు బలిపెడుతున్నారని ఆరోపించారు. కెసిఆర్ వల్ల విద్యార్థులు తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. విశాఖపట్టణంలో చిత్రం బాక్సును పూలమాల వేసి అక్కడి జెఏసి ఆహ్వానించింది. విజయవాడలో చిత్రం చూస్తున్న వారందరినీ సీమాంధ్ర జెఏసి గులాబీపూలతో ఆహ్వానించింది. తెలంగాణ గాయాలను చెప్పదల్చుకున్న చిత్రం కాబట్టి అందరూ చూడాలని జెఏసి కోరింది. కాగా సీమాంధ్రలోని 30 థియేటర్లలో ఈ చిత్రం విడుదలవుతోంది.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications