చిరు కోసం పురంధేశ్వరిని, పల్లంరాజును వ్యతిరేకించిన వైయస్సార్

కాగా, ఇతర పార్టీల నుంచి వచ్చిన పురంధేశ్వరికి, ఎస్ జైపాల్ రెడ్డికి ఇచ్చినట్లే పార్టీలో వస్తే చిరంజీవికి వెంటనే మంత్రి పదవి ఇవ్వాలని వైయస్ సూచించినట్లు ఆ పత్రిక రాసింది. అప్పట్లో తనకు అత్యంత సన్నిహితంగా ఉంటూ, ఈనాడు రామోజీరావుపై పోరాటం చేస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్కు మంత్రి పదవి ఇవ్వాలని కూడా వైయస్ సోనియాకు సూచించినట్లు ఆ పత్రిక వార్తాకథనం తెలిపింది. పురంధేశ్వరి, పల్లంరాజుల విషయంలో వైయస్ ప్రతిపాదనను సోనియా గాంధీ పట్టించుకోలేదు. అయితే వైయస్ సూచించిన సాయి ప్రతాప్కు మాత్రం కేంద్ర మంత్రి పదవి దక్కింది.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications