జగన్ ఎమ్మెల్యేలను పిలవడం లేదు: పోస్టర్ విడుదలలో భూమన

జగన్ ఎమ్మెల్యేలను ఎవరినీ పిలవడం లేదన్నారు. వారే స్వచ్చంధంగా వస్తున్నారని చెప్పారు. డిఎల్ రవీంద్రారెడ్డి జగన్పై చేస్తున్న కామెంట్లను ఆయన కొట్టి పారేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మాటలను ఎవరూ నమ్మరన్నారు. కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో జగన్ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 18వ తారీఖున ఉదయం 11 గంటలకు జగన్ ఇందిరాపార్కు వద్ద దీక్షకు కూర్చుంటారని చెప్పారు.












Click it and Unblock the Notifications