జగన్ ఎమ్మెల్యేలను పిలవడం లేదు: పోస్టర్ విడుదలలో భూమన

జగన్ ఎమ్మెల్యేలను ఎవరినీ పిలవడం లేదన్నారు. వారే స్వచ్చంధంగా వస్తున్నారని చెప్పారు. డిఎల్ రవీంద్రారెడ్డి జగన్పై చేస్తున్న కామెంట్లను ఆయన కొట్టి పారేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మాటలను ఎవరూ నమ్మరన్నారు. కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో జగన్ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 18వ తారీఖున ఉదయం 11 గంటలకు జగన్ ఇందిరాపార్కు వద్ద దీక్షకు కూర్చుంటారని చెప్పారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications