ముఖ్యమంత్రి బంగళాను తనఖా పెట్టండి: దేవేందర్ గౌడ్ ఆగ్రహం

బోధనా ఫీజుల చెల్లింపులకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవనే వాదనను ఆయన వ్యతిరేకించారు. ప్రభుత్వాదాయం వేల కోట్ల రూపాయలు పెరిగిందని, అయినా బోధనా ఫీజుల చెల్లింపులకు డబ్బులు లేవని వాదించడం సరైంది కాదని ఆయన అన్నారు. అది ప్రభుత్వ పెత్తందారీ విధానానికి, నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. వాణిజ్య ప్రకటనల కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం బడుగుల ఫీజులపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు. బిసిల సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications