ముఖ్యమంత్రి బంగళాను తనఖా పెట్టండి: దేవేందర్ గౌడ్ ఆగ్రహం

బోధనా ఫీజుల చెల్లింపులకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవనే వాదనను ఆయన వ్యతిరేకించారు. ప్రభుత్వాదాయం వేల కోట్ల రూపాయలు పెరిగిందని, అయినా బోధనా ఫీజుల చెల్లింపులకు డబ్బులు లేవని వాదించడం సరైంది కాదని ఆయన అన్నారు. అది ప్రభుత్వ పెత్తందారీ విధానానికి, నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. వాణిజ్య ప్రకటనల కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం బడుగుల ఫీజులపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు. బిసిల సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications