చిరంజీవికి మరో షాక్: చంద్రబాబుతో కడప జిల్లా ప్రజారాజ్యం నేతల భేటీ

వారిద్దరిని చంద్రబాబు తమ పార్టీలోకి ఆహ్వానించారు. వారు తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలున్నాయి. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జ్యోతుల నెహ్రూ ప్రజారాజ్యం పార్టీ నుంచి తప్పుకుని పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నారు. ప్రజారాజ్యం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాస్ కూడా వైయస్ జగన్ వర్గంలో చేరడానికి సిద్ధపడ్డారు.












Click it and Unblock the Notifications