వదిన వైయస్ విజయలక్ష్మిపై వైయస్ వివేకానంద పోటీ ఖరారు

గతంలో సోనియా గాంధీ చెప్పిన మాటలకు కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతిపై మాట్లాడే నైతిక హక్కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి లేదని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతిపై ఎవరు మాట్లాడినా తాను సహించబోనని ఆయన హెచ్చరించారు. పులివెందుల శానససభ నియోజకవర్గంలో, కడప పార్లమెంటు సీటులో లబ్ధి పొందడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. సోనియా గాంధీని కలవడానికి ఆయన ఢిల్లీ వచ్చారు.
More From
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications