దురదృష్టకరం, సమైక్యవాదం అన్న మా పరిస్థితి ఏంటి: చిరంజీవి, అక్బరుద్దీన్

మనది ప్రజాస్వామ్య దేశమని, మన దేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛంగా మాట్లాడే హక్కు ఉన్నదన్నారు. వారి వారి అభిప్రాయాలు ఎవరైనా చెప్పుకోవచ్చన్నారు. దాడి మాత్రం సరికాదన్నారు. కాగా సమైక్యవాదానికి మద్దతు పలుకుతున్న తమ పరిస్థితి ఏమిటని మజ్లిస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. మేం సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నామని మరి మాపై దాడి జరిగితే ఎలా అని ఆందోళన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications