పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లొస్తున్నాయి: అసెంబ్లీలో సభ్యుల తీరుపై జెపి
చట్టబద్ధ పాలన చేసే శక్తి మనకు లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ లేదు, చట్టబద్ద పాలన లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞ చేసినవారే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆయన అన్నారు. చెడ్డవాళ్ల దుర్మార్గం కన్నా మంచి వాళ్ల మౌనం ప్రమాదకరమని ఆయన అన్నారు. జెపి మీడియాతో మాట్లాడుతున్నంత సేపు ఉద్విగ్నత చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు ఆయనను అడ్డుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
Comments
English summary
Loksatta MLA Jayaprakash Narayana deplored the behavior of Telangana MLAs in Assembly. JP criticised that Constitutional violation is took place. He terms as a black day today.
Story first published: Thursday, February 17, 2011, 12:41 [IST]