ప్రజల మనోభావాలు తెలియజేయడానికే ఢిల్లీకి: చీప్ విప్ మల్లుభట్టి

తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ప్రాంత ప్రజల మనోభావాలను కేంద్రానికి తెలియజేయటం కోసమే న్యూఢిల్లీ వెళ్లారన్నారు. అయితే వారు న్యూఢిల్లీ నుండి తిరిగి వచ్చి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గవర్నర్ నరసింహన్ ప్రసంగాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బహిష్కరిస్తున్నట్లు నేను అనుకోవడం లేదని చెప్పారు. సమావేశాలకు అందరూ సహకరించాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications