ఆటవిక రాజ్యం కాదు, దాడులు ఎవరు చేసినా ఖండించాలి: రేవంత్ రెడ్డి

రాష్ట్రాన్ని పారామిలిటరీ దళాలతో నింపే దిశలో ప్రభుత్వం యోచిస్తుందని అన్నారు. గవర్నర్ నరసింహన్ ఓ మాజీ పోలీసు అధికారి అని అలాంటి వారని గవర్నర్గా కేవలం తెలంగాణ ఉద్యమాన్ని అణచడానికి నియమించిందని అన్నారు. టిడిపి ఎవరీపైనా దాడులు చేయదని ప్రజాస్వామ్యయుతంగా మాత్రమే నిరసనలు తెలియజేస్తుందని చెప్పారు. దాడులు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అన్నారు.












Click it and Unblock the Notifications