చిరంజీవి సామాజిక న్యాయంపై వైయస్ జగన్ కామెంట్స్

పేదలను వారి మానానికి వారిని వదిలేస్తున్న ప్రభుత్వాన్ని కొనసాగించాల్సిన బాధ్యత తమపై లేదని ఆయన అన్నారు. ఫీజుల రీయంబర్స్మెంట్ చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నానని ఆయన అన్నారు. హెచ్చరిక జారీ చేస్తున్నాననే వ్యాక్యాన్ని ఆయన రెట్టించారు. ఫీజు రీయంబర్స్మెంట్ కింద 3400 కోట్ల రూపాయలు చెల్చించాల్సి ఉండగా వేయి కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతోందని, అది ముష్టి వేయడమేనని ఆయన అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం అయిపోవస్తోందని, మళ్లీ బడ్జెట్ పెట్టబోతున్నారని, మళ్లీ బడ్జెట్లో 3400 కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉంటుందని, 2000 వేల కోట్ల బకాయిలతో పాటు 3400 కోట్ల రూపాయల ఎలా విడుదల చేస్తారని ఆయన అన్నారు. దీన్నిబట్టి చూస్తే పథకాన్ని నాశనం చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తోందని అనిపిస్తోందని ఆయన అన్నారు.
ఈ ప్రభుత్వానికి బంగళాఖాతంలో పడే స్థాయి కూడా లేదని, ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ప్రభుత్వానికి డిపాజిట్లు కూడా లేదని, ప్రభుత్వాన్ని వేస్తే బంగాళాఖాతం కూడా కలుషితం అవుతుందని ఆయన అన్నారు. విద్యార్థులను ఆదుకోవడానికే తాను వారం రోజుల పాటు దీక్షను కొనసాగిస్తున్నానని, అలాగైనా ప్రభుత్వం స్పందిస్తుందేమోనని అనుకుంటున్నానని ఆయన అన్నారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications