వైఎస్ జగన్లో భారతి: దీక్షా శిబిరంలో కలిసిన భార్య, తల్లి విజయమ్మ

కాగా జగన్ దీక్షకు విద్యార్థులు సైతం భారీగా మద్దతు తెలుపుతున్నారు. జగన్ ఫీజు పోరుకు ఉస్మానియా, నాగార్జున, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థులు మద్దతు ప్రకటించారు. పలువురు విద్యార్థులు ఆయనను కలిసి సంఘీభావం తెలిపారు. మరికొందరు ఆయనతో పాటు దీక్షలో కూర్చున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు జగన్ దీక్షకు మద్దతు తెలిపేందుకు పెద్ద ఎత్తున ప్రజలు దీక్షాస్థలికి తరలివస్తున్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications