వైఎస్ జగన్లో భారతి: దీక్షా శిబిరంలో కలిసిన భార్య, తల్లి విజయమ్మ

కాగా జగన్ దీక్షకు విద్యార్థులు సైతం భారీగా మద్దతు తెలుపుతున్నారు. జగన్ ఫీజు పోరుకు ఉస్మానియా, నాగార్జున, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థులు మద్దతు ప్రకటించారు. పలువురు విద్యార్థులు ఆయనను కలిసి సంఘీభావం తెలిపారు. మరికొందరు ఆయనతో పాటు దీక్షలో కూర్చున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు జగన్ దీక్షకు మద్దతు తెలిపేందుకు పెద్ద ఎత్తున ప్రజలు దీక్షాస్థలికి తరలివస్తున్నారు.
More From
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications