ప్రభుత్వం కుప్ప కూలుతుంది!: జగన్ వర్గం ఎమ్మెల్యే కొండా సురేఖ

సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. జగన్ చేస్తున్న దీక్ష ఆయన వ్యక్తిగతం కోసం కాదన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కోసం ఆయన దీక్షను చేపట్టారన్నారు. జగన్ దీక్షతో ప్రభుత్వం దిగి రావాలన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్స్ ఇస్తుందా లేదా చెప్పాలన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్సు ఇవ్వకుంటే ప్రభుత్వం కుప్పకూలుతుందని హెచ్చరించారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications