కెసిఆర్ ఆందోళనకు దీటుగా కాంగ్రెసు తెలంగాణ ఎంపీల వ్యూహం

గవర్నర్ నరసింహన్ను తొలగించాలని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నరసింహన్ స్థానంలో మరొకరిని గవర్నర్గా నియమించాలని ఆయన కోరారు. ఈ మేరకు రేపు బుధవారం ప్రధాని మన్మోహన్ సింగ్కు వినతిపత్రం సమర్పించాలని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు నిర్ణయించారు. తమకూ కెసిఆర్కు మధ్య పోలిక లేదని వారన్నారు. బిజెపి చేతకానిదని, అందుకే తమ కాంగ్రెసుపై విమర్శలు చేస్తోందని వారన్నారు. మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసిన సమయంలోనే తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పాటు చేయలేదని వారు బిజెపిని ప్రశ్నించారు.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications