కెసిఆర్ ఆందోళనకు దీటుగా కాంగ్రెసు తెలంగాణ ఎంపీల వ్యూహం

గవర్నర్ నరసింహన్ను తొలగించాలని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నరసింహన్ స్థానంలో మరొకరిని గవర్నర్గా నియమించాలని ఆయన కోరారు. ఈ మేరకు రేపు బుధవారం ప్రధాని మన్మోహన్ సింగ్కు వినతిపత్రం సమర్పించాలని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు నిర్ణయించారు. తమకూ కెసిఆర్కు మధ్య పోలిక లేదని వారన్నారు. బిజెపి చేతకానిదని, అందుకే తమ కాంగ్రెసుపై విమర్శలు చేస్తోందని వారన్నారు. మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసిన సమయంలోనే తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పాటు చేయలేదని వారు బిజెపిని ప్రశ్నించారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications