48 గంటల తెలంగాణ బంద్ ప్రారంభం, ఎక్కడి బస్సులు అక్కడే

వరంగల్ జిల్లా నర్సంపేటలో బస్సు అద్దాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం పసలవాది గ్రామంలో రెండు ప్రైవేటు బస్సులకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. హైదరాబాద్ ఎల్బీనగర్లో సెట్విన్ బస్సును ధ్వంసం చేశారు. రాణిగంజ్ ఆర్టీసీ డిపో ముందు తెలంగాణ ఆర్టీసీ ఐకాస నాయకులు ఆందోళన చేస్తున్నారు. తెలంగాణవ్యాప్తంగా వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు మూత పడ్డాయి. పెట్రోలు బంకులు పని చేయడం లేదు. కరీంనగర్ డిపో వద్ద తెలంగాణవాదులు బైఠాయించారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications