హైదరాబాదులో పరుచూరి వెంకటేశ్వర రావు భూమి కబ్జా
పరుచూరి వెంకటేశ్వర రావు కుమారుడు రవీంద్రరావుకు మామ జేపీ రావు ఆ భూమిని కట్నంగా ఇచ్చారు. కాగా కూకట్పల్లికి చెందిన శివవర్మ, భాస్కర్ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఈ స్థలాన్ని ఆక్రమించుకున్నారు. దీనిపై వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్లాటు వద్దకు వెళ్లారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు చేస్తున్నారు.
Comments
English summary
Film writer Paruchuri Venkateswara Rao's land was illegally occupied by claiming rights. Paruchuri Venkateswara Rao complained to the police on that issue.
Story first published: Friday, March 4, 2011, 11:11 [IST]