సోనియాతో కెసిఆర్ లాలూచీ: సీమాంధ్ర టిడిపి ఎమ్మెల్యే దూళిపాల నరేంద్ర

లాలూచీ పడకపోతే కెసిఆర్ పార్లమెంటులో సోనియాను నిలదీసి ఉండేవారని, టెన్ జనపథ్ను ముట్టడించి ఉండేవారని ఆయన అన్నారు. తెలంగాణపై కెసిఆర్కు చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే అలా చేశారని ఆయన విమర్శించారు. ఎరువుల కుంభకోణంలో కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డిపై కేసు ఉపసంహరించుకోవడంపై తెలుగుదేశం మరో శాసనసభ్యుడు దుర్గాప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications