2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో కనిమొళిని ప్రశ్నించిన సిబిఐ

కరుణానిధి కుటుంబ సభ్యులకే ఆ టీవీ చానెల్లో ఎక్కువ వాటాలున్నాయి. ఇందులో కళిమొనికి 20 శాతం వాటా ఉండగా, కరుణానిధి భార్య ఎంకె దయాళుకు 60 శాతం వాటా, చానెల్ మేనేజింగ్ డైరెక్టర్ శరత్ కుమార్కు 20 శాతం వాటాలున్నాయి. 2జి స్కామ్లో నిందితుడు టెలికం మాజీ మంత్రి ఎ. రాజా ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. కార్పొరేట్ లాబీయిస్టు నీరా రాడియాతో కనిమొళి జరిపిన టెలిఫోన్ సంభాషణలను సిబిఐ అధికారులు రికార్డు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో కనిమొళిని సిబిఐ అధికారులు తన కూతురు కనిమొళిని ప్రశ్నించడం కరుణానిధికి ఇబ్బందేనని భావిస్తున్నారు.
More From
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications