చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నైలో ఇంజినీరింగ్ ఆంధ్రా విద్యార్థి విజయ్ కుమార్ హత్య!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Madras-University
చెన్నై: చెన్నైలోని శ్రాస్త్ర విశ్వవిద్యాలయంలో మన రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థి అదివారం మృతి చెందాడు. శ్రాస్త్ర విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ మూడో సంవత్సరం చదువుతున్న విజయ్ కుమార్ చనిపోయాడు. విజయ్ కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి. కాగా విజయ్ కుమార్‌ను హత్య చేసినట్టుగా కూడా సమాచారం. విజయ్ మృతదేహం కామధేను హాస్టల్ వద్ద పడి ఉంది.

కాగా తన కుమారుణ్ని తోటి విద్యార్థులే చంపి ఉంటారని విజయ్ తండ్రి పెద్దిరెడ్డి ఆరోపిస్తున్నారు. విజయ్‌ని తోటి విద్యార్థి శ్రీరామ్ చంపినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. శ్రీరామ్ గతంలో విజయ్‌‍తో గొడవ పడినట్లు సమాచారం.

English summary
Andhra engineering student Vijay kumar killed in Chenni university today. He is studying in Srastra university. His father 
 
 accused on his friends.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X