వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జైరామ్ రమేష్తో పోలవరం గురించి మాట్లాడా: చిరంజీవి
పోలవరంతోపాటు తెలంగాణలో ఉన్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు జాతీయ హోదా కోసం పోరాడుతానని చెప్పారు. ప్రజల సంక్షేమమే తనకు మొదటి ప్రాధాన్యం అని చెప్పారు. అందుకే శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్ను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. ఆ ప్లాంట్కు అనుమతి ఇవ్వవద్దని జైరామ్ రమేష్ను కోరానని చెప్పారు.
Comments
English summary
PRP president Chiranjeevi urged central minister Jairam Ramesh for polavaram project clearance. He opposed nuclear plans in Srikakulam.
Story first published: Tuesday, March 22, 2011, 11:43 [IST]