జైరామ్ రమేష్తో పోలవరం గురించి మాట్లాడా: చిరంజీవి

పోలవరంతోపాటు తెలంగాణలో ఉన్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు జాతీయ హోదా కోసం పోరాడుతానని చెప్పారు. ప్రజల సంక్షేమమే తనకు మొదటి ప్రాధాన్యం అని చెప్పారు. అందుకే శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్ను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. ఆ ప్లాంట్కు అనుమతి ఇవ్వవద్దని జైరామ్ రమేష్ను కోరానని చెప్పారు.












Click it and Unblock the Notifications