జవాబు పత్రాలు చినిగిపోయిన విద్యార్థులకు మళ్లీ పరీక్షలు

కాగా ఇంటర్ పరీక్షా ఫలితాలు ఏప్రిల్ 25లోగా విడుదల చేస్తామని బోర్డు చెప్పింది. సమాధాన పత్రాలు చినిగిన విద్యార్థుల ఫలితాలు కూడా అందరితో పాటే వస్తాయని చెప్పారు. సమాధాన పత్రాలను అధ్యాపకులు అశ్రద్ధగా వ్యాల్యేయేషన్ చేయవద్దని హెచ్చరించింది. ఎవరైనా పేపర్లు అశ్రద్ధగా వ్యాల్యుయేషన్ చేసినట్టుగా తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రైవేట్ లెక్చరర్లను ఉద్యోగాల నుండి తొలగిస్తామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications