ప్రధాని మన్మోహన్పై సభా హక్కుల ఉల్లంఘన: దద్ధరిల్లిన పార్లమెంటు

సభను స్తంభింపజేసే ఉద్దేశం తనకు లేదని, అయితే ప్రతిపక్ష నేతను మాట్లాడనివ్వనప్పుడు ప్రతిపక్ష ప్రతిస్పందిస్తుందని బిజెపి నేత ఎల్కె అద్వానీ అన్నారు. రాజ్యసభలోనూ అదే పరిస్థితి. వికీలీక్స్ వెల్లడించిన అంశాలపై రాజ్యసభ దద్ధరిల్లింది. ప్రతిపక్షాలు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో రాజ్యసభను చైర్మన్ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. నోటుకు ఓటుపై చర్చ జరగాలని ప్రతిపక్షాల సభ్యులు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications