వైయస్ఆర్ పార్టీకి త్వరలో సింబల్ వస్తుంది: వైయస్ జగన్

కాగా ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార కాంగ్రెసు పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మమేకమయ్యాయని జగన్ వర్గం నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజ్మోహన్రెడ్డి అన్నారు. శ్రీకాకుళం, వైఎస్ఆర్ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని స్పష్టంగా తెలుస్తోందన్నారు. త్వరలో వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.












Click it and Unblock the Notifications