కాంగ్రెసు ముసుగులో వైయస్ జగన్ ఓదార్పు: దేవినేని ఉమ

కాగా ఆఖరి రోజు కూడా అసెంబ్లీలో సీను మారలేదు. జగన్ వర్గం ఎమ్మెల్యేలు, టిడిపి ఎమ్మెల్యేల ఘర్షణ మధ్య నాదెండ్ల సమావేశాలను అరగంటపాటు వాయిదా వేశారు. అంతకుముందు సభలో ఎవరూ ప్లకార్డులు ప్రదర్శించవద్దని సభ్యులను కోరారు. సభ ప్రారంభమయ్యాక విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను నాదెండ్ల తిరస్కరించారు. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగించాలని సభ్యులు కోరారు. అయితే ఆయన తిరస్కరించారు. సభ్యులు అందరూ నిలబడి వివిధ అంశాలపై ఒకేసారి మాట్లాడటంతో వారి వారి స్థానాల్లో కూర్చోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications