పోరాట యోధులు పుట్టిన తెలంగాణలో పుట్టడమే సిగ్గుచేటు: కెటిఆర్

శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయంలో భాగంగానే ప్రభుత్వం 177 చట్టం తీసుకు వచ్చిందన్నారు. 177 చట్టంని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని లేదంటే ప్రత్యక్ష యుద్ధానికి దిగుతామని హరీష్రావు హెచ్చరించారు. విలీనం దిశలో టిడిపియే ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. టిడిపి నేతలు టిఆర్ఎస్ పార్టీని, కెసిఆర్ను విమర్శించడం మానుకోవాలని అన్నారు. లేదంటే తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.
కాగా పోరాట యోధులు పుట్టిన గడ్డపై మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎర్రబెల్లి దయాకరరావులు పుట్టడం సిగ్గు చేటు అని సిరిసిల్ల శాసనసభ్యుడు కె తారక రామారావు అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అధికార కాంగ్రెసు ప్రభుత్వం నీరుగార్చాలని చూస్తే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చాంబర్ ముట్టడిస్తామని హెచ్చరించారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications