కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ తప్పు చేశారు, ఫలితాల తర్వాత వారసుడు: అహ్మదుల్లా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ahmedulla
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు పార్టీని విడిచి తప్పు చేశారని మంత్రి అహ్మదుల్లా ఆదివారం వ్యాఖ్యానించారు. జగన్ పార్టీ వీడటం ఖచ్చితంగా పొరపాటే అన్నారు. ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయో ప్రజలకు తెలుసన్నారు. అందుకు అనుగుణంగా ఓట్లు వేసి ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెసు పార్టీని గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి రాజకీయ జీవితం ప్రసాదించిన కాంగ్రెసు పార్టీకే ప్రజలు తప్పకుండా పట్టం కడతారని అన్నారు. ఉప ఎన్నికల తర్వాతే కాంగ్రెసు పార్టీకి ప్రత్యర్థి టిడిపియా, జగనా తేలుతుందన్నారు. వైయస్ రాజకీయ వారసుడు ఎవరో కూడా ఉప ఎన్నికల తర్వాతే తేలుతుందని చెప్పారు.

English summary
Minister Ahmedulla said that Ex MP YS Jaganmohan Reddy make mistack about he leave Congress. He hoped that Congress will win in by-pole.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X