డబ్బులు తీసుకొని జగన్కు ఓటు వేయండి: అభ్యర్థిస్తున్న కొండా సురేఖ

మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి తన మంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని ఆమె ప్రశ్నించారు. రాజీనామా ఎందుకు చేయలేదో ప్రజలకు చెప్పవలసిన అవసరం డిఎల్కు ఉందన్నారు. ఆధిక్యం సాధించే దిశలో డిఎల్ సవాల్ స్వీకరించాలన్నారు. ఎన్నికలలో భారీగా డబ్బులు ఖర్చు పెట్టడానికి కాంగ్రెసు పార్టీ సిద్ధమయిందని చెప్పారు. ఇప్పటికే రూ.150 కోట్లను కడపకు తరలించిందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications