కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డబ్బులు తీసుకొని జగన్‌కు ఓటు వేయండి: అభ్యర్థిస్తున్న కొండా సురేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Konda Surekha
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి కడప ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ అసంతృప్త శాసనసభ్యురాలు కొండా సురేఖ ఆదివారం కడప జిల్లా ప్రచారంలో అన్నారు. కాంగ్రెసు పార్టీ అయినా, టిడిపి పార్టీ అయినా డబ్బులు ఇస్తే తీసుకోండని అయితే ఓటు మాత్రం జగన్‌కు వేయమని సూచిస్తున్నారు.

మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి తన మంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని ఆమె ప్రశ్నించారు. రాజీనామా ఎందుకు చేయలేదో ప్రజలకు చెప్పవలసిన అవసరం డిఎల్‌కు ఉందన్నారు. ఆధిక్యం సాధించే దిశలో డిఎల్ సవాల్ స్వీకరించాలన్నారు. ఎన్నికలలో భారీగా డబ్బులు ఖర్చు పెట్టడానికి కాంగ్రెసు పార్టీ సిద్ధమయిందని చెప్పారు. ఇప్పటికే రూ.150 కోట్లను కడపకు తరలించిందని ఆరోపించారు.

English summary
Ex minister Konda Surekha challenged minister DL Ravindra Reddy today for Jagan's majority in Kadapa by-pole. She accused congess party attitude in election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X