సత్య సాయిబాబా కాలేయం, ఊపరితిత్తులు ఆందోళనకరం

సత్య సాయిబాబా ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన చెప్పారు. మిగతా అవయవాలు మెరుగు పడుతున్నట్లు ఆయన తెలిపారు. వెంటిలేటర్ ద్వారా సత్యసాయిబాబాకు కృత్రిమ శ్వాసను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. డయాలసిస్ కొనసాగుతోందని అన్నారు. కాగా, సత్య సాయిబాబా ఆరోగ్యంపై ఈ నెల 29వ తేదీ లోగా నివేదిక సమర్పించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సోమవారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications