ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సినీ హీరో బాలకృష్ణ భేటీ

ప్రముఖ కవి డాక్టర్ సి.నారాయణరెడ్డి ఎన్టీఆర్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. మే 28న రవీంద్రభారతిలో జరిగే ఓ ప్రత్యేక కార్యక్రమంలో సినారేకు ఈ అవార్డు అందజేస్తారు. ప్రముఖ నటుడు దివంగత ఎన్టీఆర్ పేరుమీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అవార్డును 1996 సంవత్సరంనుంచిఅందజేస్తోంది. మొదట ఈ అవార్డుని అక్కినేని నాగేశ్వరరావు అందుకున్నారు. ఈ అవార్డు కింద 5 లక్షల రూపాయల నగదు, మొమెంటో అందజేస్తారు.
More From
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications