మెరుగు పడుతుందని చెప్పలేం: బాబా ఆరోగ్యంపై రమేష్

రోజూ బాబా ఆరోగ్యం నిలకడగా ఉందని, అయినా ఆందోళనకరంగా లేదని చెప్పలేమని, ఇంకా వెంటిలేటర్ పైనే శ్వాస అందిస్తున్నామని కాలేయం పని తీరు మెరుగు పడిందని మళ్లీ తరువాతి రోజే కాలేయం పనితీరు నెమ్మదిగా ఉందని చెబుతూ భక్తులను ఆందోళనకు గురి చేస్తున్నారు. అవయవాలు సరిగా పని చేస్తున్నాయని చెప్పి తాజాగా అవయవాల పనితీరు మందగించిందని పొంతన లేని మాటలు చెపుతున్నారు.
డాక్టర్ సఫయా, రవిరాజ్ల బులెటిన్కు భిన్నంగా మంగళవారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ సెక్రటరీ రమేష్ మరో విధంగా చెప్పారు. బాబా కోమాలోకి వెళ్లారని చెప్పారు. వెంటిలెటర్ ద్వారానే శ్వాస అందిస్తున్నట్టు చెప్పారు. ఇంకా సపోర్టు సిస్టమ్స్ ద్వారానే బాబా అవయవాలు పని చేస్తున్నాయని, బాబా ఆరోగ్యం నిలకడగా ఉందని, అయితే 85 ఏళ్ల బాబా ఆరోగ్యం మెరుగు పడుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పలేమని భక్తులను మరింత ఆందోళనకు గురి చేశారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications