సాక్షి మీడియా కథనాలను తీవ్రంగానే పరిగణిస్తున్నాం: అక్షయ్ రావత్
జగన్కు అనుకూలంగా వస్తున్న వార్తలన్నింటినీ పెయిడ్ న్యూస్గా పరిగణించి, ఎన్నికల ఖర్చులో లెక్కించాలని టీడీపీపీ నేత నామా నాగేశ్వరావు ఈసీని ఇటీవల కోరారు. దీనిపై విలేకరుల సమావేశంలో ప్రశ్నించగా- దేశంలో చాలా మంది రాజకీయ నేతలకు సొంత ఛానెళ్లు, పత్రికలు ఉన్నాయని, మరికొందరికి అనుకూల మీడియా ఉందని చెప్పారు. ఈ అంశంపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో స్పష్టమైన విధానాలను రూపొందించి, చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
English summary
Election Commission DG Akshay Rawath said that they are taking YS Jagan's Sakshi media reports into consideration. He said that they are framing certain rules for the media.
Story first published: Tuesday, April 19, 2011, 8:46 [IST]