సాక్షి మీడియా కథనాలను తీవ్రంగానే పరిగణిస్తున్నాం: అక్షయ్ రావత్

జగన్కు అనుకూలంగా వస్తున్న వార్తలన్నింటినీ పెయిడ్ న్యూస్గా పరిగణించి, ఎన్నికల ఖర్చులో లెక్కించాలని టీడీపీపీ నేత నామా నాగేశ్వరావు ఈసీని ఇటీవల కోరారు. దీనిపై విలేకరుల సమావేశంలో ప్రశ్నించగా- దేశంలో చాలా మంది రాజకీయ నేతలకు సొంత ఛానెళ్లు, పత్రికలు ఉన్నాయని, మరికొందరికి అనుకూల మీడియా ఉందని చెప్పారు. ఈ అంశంపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో స్పష్టమైన విధానాలను రూపొందించి, చర్యలు తీసుకుంటామని తెలిపారు.












Click it and Unblock the Notifications