అవినీతికి వ్యతిరేకంగా యోగా గురు బాబా రామ్దేవ్ సత్యాగ్రహం

అవినీతి వ్యతిరేక పోరాటం గురించి రామ్దేవ్ ఏప్రిల్ 2వ తేదీన ప్రకటన చేస్తారు. మూడు అంశాలపై బాబా రామ్దేవ్ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు లేఖ రాశారు. స్వతంత్ర నిష్పాక్షిక లోక్పాల్ను ఏర్పాటు చేయాలని, విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న 400 కోట్ల రూపాయల విలువ చేసే నల్లధనాన్ని దేశానికి రప్పించాలని, బ్రిటిష్ వ్యవస్థలోని పాలన, పన్నుల విధానం, విద్య, శాంతిభద్రతల స్థానంలో స్వదేశీ నమూనాలను ప్రవేశపెట్టాలని ఆయన ప్రధానిని కోరారు.












Click it and Unblock the Notifications