సత్యసాయి భక్తులను చీట్ చేశారు: బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్

కోట్లాది భక్తులను విడిచి వెళ్లిన తర్వాత కూడా ఆయనను వివాదాలు వీడనట్టుగా కనిపిస్తోంది. ఆయన మరణం తర్వాత చాలామంది ఆయన సాధారణ వ్యక్తియా లేక భగవత్ స్వరూపుడా అని ప్రశ్నించుకున్నారు. అయితే దానికి భక్తులు భగవత్ స్వరూపుడనే సమాధానం ఇస్తారు. అయితే విమర్శకులు మాత్రం ఇప్పటికీ ఆయన సూపర్ మ్యాజిక్ పవర్ మీద ప్రశ్నలు సంధిస్తున్నారు.
ప్రముఖ రచయిత తస్లీమా నస్రీన్ కూడా బాబా మరణం తర్వాత తన ట్విట్టర్లో బాబా సాధారణ మానవమాత్రుడు. ఇంకా చెప్పాలంటే కోట్లాది ఇతని భక్తులను చీట్ చేశారని ట్విట్టర్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. బాబా గతంలో తాను 96 ఏళ్ల వయస్సులో, 2022లో మరణిస్తానని చెప్పారని గుర్తు చేశారు. అంతేకాదు చేసిన మంచి పనులు చూపించడం ద్వారా భక్తులను చీట్ చేశామనే విషయం నుండి తప్పించుకోలేరని ట్విట్టర్లో పేర్కొన్నారు.
సాయిబాబా 94 ఏళ్ల వయసులో మరణిస్తానని భక్తులను ఇచ్చిన మాట మీద నిలబడలేదని, అలాంటప్పుడు ఆయన దేవుడు ఎలా అవుతారని ఇప్పటికైనా ప్రజలు ఆయన దేవుడు కాదు మానవమాత్రుడు అని తెలుసుకోవాలని సూచించారు. అయినా బాబాను తస్లీమా నస్రీన్ ఒక్కరే విమర్శించలేదు. చాలామంది సత్యసాయిని విమర్శించారు. అయినా ఆయన తన సేవ పంథను మాత్రం వీడలేదు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications