సిబిఐ చార్జిషీట్లో కనిమొళి పేరుపై చట్టపరంగానే పోరు: డిఎంకె

చార్జిషీట్లో కనిమొళి పేరును సహ కుట్రదారుగా చేర్చడంతో కాంగ్రెసు, డిఎంకె మధ్య సంబంధాలు బెడిసే కొట్టే పరిస్థితి తలెత్తింది. అయితే, యుపిఎలో కొనసాగుతామని డిఎంకె నాయకులు చెప్పారు. చార్జిషీట్లో కనిమొళి పేరు చేర్చడంపై డిఎంకె అధినేత కరుణానిధి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అయితే, యుపిఎ నుంచి వైదొలగడం వంటి తీవ్ర నిర్ణయం తీసుకునే అవకాశాలు లేవని అంటున్నారు. శానససభ ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు నిరీక్షించే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు.
More From
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications