కుట్రతోనే అక్బరుద్దీన్పై దాడి, సూత్రదారులను కనిపెడతాం: ఎకె ఖాన్

రేపటిలోగా దర్యాఫ్తు పూర్తవుతుందని చెప్పారు. దాడికి గల కారణాలు ఆరా తీస్తామని చెప్పారు. దాడి వెనుక సూత్రదారులు ఎవరో తేలుస్తామని చెప్పారు. అక్బర్ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. భూతగాదాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. కాగా అక్బరుద్దీన్పై దాడి కేసులో టాస్క్ ఫోర్స్ పోలీసుల ముందు ఐదుగురు వ్యక్తులు లొంగిపోయారు. వహలాన్, ఈఎస్యే, యాహ్యా, ఫజల్, పైసల్ అనే వారు పోలీసులు ముందు లొంగిపోయారు. వీరి పహిల్వాన్కు సన్నిహితులుగా తెలుస్తోంది.
More From
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
భారత్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే.. ఒక్కసారి విజిట్ చేస్తే.. మళ్లీ మళ్లీ వెళ్తారు..












Click it and Unblock the Notifications