గెలిస్తే ఆయనకే నష్టం: వైయస్ జగన్పై డిఎల్ రవీంద్రారెడ్డి నిప్పులు

సాక్షి మీడియాలో ఇష్టం వచ్చినట్లు వార్తలు రాశారని అన్నారు. సోనియా పదవులు వదులుకున్న త్యాగమూర్తి అన్నారు. జగన్ పదవుల కోసం ప్రాకులాడుతున్న వ్యక్తి అన్నారు. సోనియా కాలిగోటికి కూడా సరిరారన్నారు. ఉప ఎన్నికల్లో మంత్రులు బాగా కష్టపడ్డారన్నారు. ఫలితాలు సానుకూలంగానే వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణలో కలెక్టర్ శశిభూషణ్ పూర్తిగా విఫలం అయ్యారని ఆరోపించారు. తాను ఉప ఎన్నికల సందర్భంగా దాడులు చేశారనే ఆరోపణలను ఆయన కొట్టి పారేశారు. తాను ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడలేదన్నారు. ఉప ఎన్నికల్లో జగన్ గెలిస్తే అతనికే నష్టం అని చెప్పారు.
More From
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications