గెలిస్తే ఆయనకే నష్టం: వైయస్ జగన్పై డిఎల్ రవీంద్రారెడ్డి నిప్పులు

సాక్షి మీడియాలో ఇష్టం వచ్చినట్లు వార్తలు రాశారని అన్నారు. సోనియా పదవులు వదులుకున్న త్యాగమూర్తి అన్నారు. జగన్ పదవుల కోసం ప్రాకులాడుతున్న వ్యక్తి అన్నారు. సోనియా కాలిగోటికి కూడా సరిరారన్నారు. ఉప ఎన్నికల్లో మంత్రులు బాగా కష్టపడ్డారన్నారు. ఫలితాలు సానుకూలంగానే వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణలో కలెక్టర్ శశిభూషణ్ పూర్తిగా విఫలం అయ్యారని ఆరోపించారు. తాను ఉప ఎన్నికల సందర్భంగా దాడులు చేశారనే ఆరోపణలను ఆయన కొట్టి పారేశారు. తాను ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడలేదన్నారు. ఉప ఎన్నికల్లో జగన్ గెలిస్తే అతనికే నష్టం అని చెప్పారు.
More From
-
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే..












Click it and Unblock the Notifications