మరోసారి వైయస్ జగన్ దీక్ష, ఈసారి గుంటూరులో 48 గంటలు
ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం ప్రస్తుతానికి వైయస్ జగన్కు లేదని ఆయన చెప్పారు. పదవి పోతుందనే భయంతోనే కాటసాని రాంరెడ్డి తిరిగి ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి చెంత చేరారని ఆయన వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల ఫలితాలు ఈ నెల 13వ తేదీన వెలువడనున్నాయి. ఫలితాలు వెలువడిన తర్వాత రెండో రోజు జగన్ గుంటూరులో దీక్షకు దిగుతున్నారు.
English summary
YSR Congress party president YS Jagan will takeup 48 hours fast from May 15 at Guntur on farmers' plight.
Story first published: Wednesday, May 11, 2011, 17:20 [IST]