రైతులకు ఇబ్బందులు నిజమే, ఉచిత విద్యుత్ ఇస్తాం: కిరణ్

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించడమే రైతు చైతన్య యాత్రల ఉద్దేశమని ముఖ్యమంత్రి అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ పంపిణీని కొనసాగిస్తామని ఆయన చెప్పారు. దాదాపు 50 వేల గ్రామాల్లో రైతు చైతన్య యాత్రలు జరుగుతాయని, డివిజన్లవారీగా రైతు సదస్సులు జరుగుతాయని ఆయన అన్నారు. పదో తరగతి చదివినవారు కూడా ఉద్యోగాల కోసం పట్టణాలకు తరలిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా తేవడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications