12 గంటలకు వైయస్ జగన్ దీక్ష విరమణ, మూడో రోజుకు చేరిక

సోమవారం వైయస్ జగన్ దీక్షకు 17 మంది శాసనసభ్యులు హాజరయ్యారు. శేషా రెడ్డి రాకతో ఆ సంఖ్య 18కి చేరుకుంది. దీక్ష విరమణ సమయానికి మరింత మంది శాసనసభ్యులు కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. కాంగ్రెసు నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా దీక్షా శిబిరానికి చేరుకుని జగన్కు మద్దతు తెలిపారు.












Click it and Unblock the Notifications