నాగం జనార్దన్ రెడ్డి వైయస్ జగన్కు అమ్ముడు పోయారు: మోత్కుపల్లి

నాగం జనార్దన్ రెడ్డిపై వేటు వేయాలని పార్టీకి లేదని, వేటు వేయించుకునేలా నాగం జనార్దన్ రెడ్డే వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తన రాజకీయ అవసరాల కోసం నాగం జనార్దన్ రెడ్డి పార్టీకి నష్టం చేస్తున్నారని ఆయన అన్నారు. 1969లో చెన్నారెడ్డితో చేతులు కలిపి తెలంగాణను నాగం జనార్దన్ రెడ్డి మోసం చేశారని, అప్పటి మాదిరిగా తన రాజకీయావసరాల కోసం ఎవరినైనా బలి పెట్టడానికి నాగం జనార్దన్ రెడ్డి సిద్ధపడ్డారని ఆయన అన్నారు.
తాము తెలంగాణ కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులు కలిసి వస్తే తాము వారితో కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. కాంగ్రెసు నాయకులు రాజీనామా చేయడానికి ముందుకు వస్తే తాము కూడా రాజీనామా చేస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఒత్తిడి తెద్దామని, సోనియా ఇంటి ముందు ధర్నా చేద్దామని ఆయన అన్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications