ఎఫ్సిఐ కార్యాలయంపై వరి రైతుల దాడి, అధికారుల నిర్బంధం

గత నాలుగైదు రోజులుగా అధికారులు ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు తీవ్ర అసహనానికి గురయ్యారు. దీంతో ఆందోళనకు దిగారు. ఎఫ్సిఐ గోడౌన్పై కూడా రైతులు దాడి చేశారు.
గత నాలుగైదు రోజులుగా అధికారులు ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు తీవ్ర అసహనానికి గురయ్యారు. దీంతో ఆందోళనకు దిగారు. ఎఫ్సిఐ గోడౌన్పై కూడా రైతులు దాడి చేశారు.