తెలంగాణ అనుకూల వైఖరితో వైయస్ జగన్కు నష్టం లేదు: పోల్

జగన్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే తెలంగాణ, సీమాంధ్ర రెండు ప్రాంతాల్లో లాభపడుతారని 45.9 శాతం మంది అభిప్రాయపడ్డారు. సీమాంధ్రలో నష్టపోతారని 30.8 శాతం మంది అభిప్రాయపడ్డారు. తెలంగాణ, సీమాంధ్ర - రెండు ప్రాంతాల్లోనూ నష్టపోతారని 23.3 శాతం మంది అభిప్రాయపడ్డారు. దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా వైయస్ జగన్కు పెద్దగా నష్టం ఉండదని తెలిసిపోతూ ఉన్నది.
కాగా, తెలుగు వన్ ఇండియా పోల్ సర్వేకు ఓ పరిమితి ఉందనే విషయాన్ని పాఠకులు గుర్తించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలకు నెట్ సౌకర్యం అందుబాటులో లేదు. ఆన్లైన్ న్యూస్ను చూసే వాళ్లు ఎక్కువగా నగర, పట్టణ ప్రాంతాలకు చెందినవారే ఉంటారు. దీనివల్ల వన్ ఇండియా తెలుగు పోల్కు ఈ పరిమితి ఉందని గ్రహించాల్సి ఉంటుంది.
More From
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications