హైదరాబాదులో సీరియల్ కిల్లర్ అరెస్టు: మహిళలపై అత్యాచారం, హత్య

ఇప్పటి వరకు తాను నలుగురు మహిళలను హత్య చేసినట్లు మనావత్ రవి పోలీసుల వద్ద అంగీకరించినట్లు సమాచారం. గుండ్లగూడాలో రవి లక్ష్మి అనే మహిళను కిడ్నాప్ చేసి, ఆమెపై అత్యాచారం జరిపి, హత్య చేశాడు. రవి గతంలో ఓ అమ్మాయిని ప్రేమించాడని, ఆమె మోసం చేయడంతో మహిళలపై కక్ష పెంచుకున్నాడని అంటున్నారు. కల్లు కాంపౌండ్ల వద్ద ఒంటరిగా కనిపించే మహిళలను కిడ్నాప్ చేయడం అతను ఆనవాయితీగా పెట్టుకున్నాడు.
More From
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications