హైదరాబాదులో సీరియల్ కిల్లర్ అరెస్టు: మహిళలపై అత్యాచారం, హత్య

ఇప్పటి వరకు తాను నలుగురు మహిళలను హత్య చేసినట్లు మనావత్ రవి పోలీసుల వద్ద అంగీకరించినట్లు సమాచారం. గుండ్లగూడాలో రవి లక్ష్మి అనే మహిళను కిడ్నాప్ చేసి, ఆమెపై అత్యాచారం జరిపి, హత్య చేశాడు. రవి గతంలో ఓ అమ్మాయిని ప్రేమించాడని, ఆమె మోసం చేయడంతో మహిళలపై కక్ష పెంచుకున్నాడని అంటున్నారు. కల్లు కాంపౌండ్ల వద్ద ఒంటరిగా కనిపించే మహిళలను కిడ్నాప్ చేయడం అతను ఆనవాయితీగా పెట్టుకున్నాడు.
More From
-
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
Charminar Express: చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్-రూట్ మార్పు..! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్లో మల్టీప్లెక్స్ రూల్స్ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్ను చిత్తు చేసిన సన్రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!!












Click it and Unblock the Notifications